Home » FREE RIDES
ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని,మహిళల కోసం బస్సుల్లో మొహల్లా మార్షల్స్ ను నియమిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆదివారం(జనవరి-19,2020) ‘కేజ్రీ
దేశరాజధానిలో మహిళల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ రైడ్ స్కీమ్ ఇవాళ(అక్టోబర్-29,2019)నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ మహిళలు ఇకపై DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆప్ ప్రభుత్వం నోటిఫికే