Home » freebies
దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో సుబ్బారావు.. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో ఉచిత పథకాల జాతర మొదలైంది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలూ ఉచిత పథకాలను సానబెడుతున్నాయి.
కన్నడ రాజకీయంలో బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్, జేడీఎస్ పోటీ ఇస్తుండటంతో ఉచిత హామీల జాతరకు రెడీ అయ్యింది కాషాయ పార్టీ.
దేశంలో పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీలు ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని బీజేపీ అభిప్రాయపడింది. అదే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది.
ఎన్నికల సమయంలో ప్రకటిస్తోన్న 'ఉచితాల'పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలు వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఉచితాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఉచితాలు’ ఎందుకు వద్దంటూ ఢిల్లీ సీఎం కేజ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తూ 'ఉచితాలు' ప్రకటిస్తుండడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాని(పిల్)కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఓ దరఖాస్తు సమర్పించింది. ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా స�
ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? విద్య, వైద్యం, విద్యుత్, నిరుద్యోగులకు భృతి లేదంటే ఇతర సౌకర్యాలు ప్రజలకు ఉచితంగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈమాత్రం వారికి అందించకపోతే ఇక ప్రభుత్వం ఎ�
ఎన్నికల్లో ఓట్లకోసం రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై విచారణ జరపనుంది సుప్రీం కోర్టు. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టి�
ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.