Home » Fruit Flies
ఇంతకీ వాటిని ఇస్రో ఎందుకు పంపుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
పాదుజాతి కూరగాయల్లో ప్రతీ పంటకు పండుఈగ సమస్య వుంది. రసాయన పురుగు మందులు వాడటం వల్ల ఖర్చులు పెరగటం తప్ప, నివారణ అనేది పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, ఈ ఈగను అరికట్టి, అధిక దిగుబడులను సాధించ�
పండు ఈగలు ఏప్రిల్, మే నెలలో దాడులు చేస్తాయి. ఇవి పూర్తిగా పండిన, లేదా సగం పండిన పండ్లపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రకాల పద్దతులను పాటిస్తే పండు ఈగ సమస్య నుంచి బయట పడవచ్చు.