పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ...
బీజేపీ అధికారంలోకి వస్తే...లీటర్ పెట్రోల్ ధర 40 రూపాయలకే వస్తుందని గతంలో చెప్పిన తన జోస్యం గురించీ..ఎవరూ మాట్లాడకూడదంటున్నారు బాబా రాందేవ్. అప్పుడలా మాట్లాడాను...
‘బీజేపీ నేతలు రామ భక్తులు కాదు..రావణాసురుడి భక్తులు అంటూ మంత్రి వివాదాస్పద విమర్శలు చేశారు.
పెట్రోల్ ధరల పెరుగుదలతో క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాబ్స్లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు...
రష్యా-యుక్రెయిన్ యుధ్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాలలో ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని ఆయిల్ కంపెనీ లంక ఇండియన్ ఆయి
మేం పెట్రోల్ రేట్ పెంచలే.. తగ్గించే ప్రశ్నే లేదు _
తగ్గింపు వెనుక అసలు కారణం..?
తొలిసారి పెట్రోల్పై లీటర్కు నలభై పైసలు పెంపు
రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయారు. వారిపై పై ఇంధన ధరలు మరింత భారం మోపుతున్నాయి. నెల రోజులుగా బ్రేకులు లేకుండా రేట్లు పెరిగిపోతున్నాయి. మే నెలలో 15 సార్లు రే
రాజ్యసభలో పెట్రోల్ ధరల మంటలు