G-20 summit in 2023

    India : 2023లో జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం

    February 16, 2022 / 01:12 PM IST

    ప్రపంచ ఆర్థిక సుప‌రిపాల‌న‌లో ముఖ్య పాత్ర పోషించే జీ-20 గ్రూప్‌నకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అంత‌ర్జాతీయంగా వివిధ దేశాల మ‌ధ్య ఆర్థిక స‌హ‌కారాన్ని పెంపొందించేందుకు జీ-20 ఫోరం రూపొందింది.

10TV Telugu News