Home » g madugula
Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్
విశాఖ మన్యంలో ఘోరం జరిగింది . కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జి. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగత పాలెంలో ఘటన జరిగింది. చనిపోయిన ఆవు మాంసం తినటంతో వీరంతా అస్వస్ధతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బాధితులను పాడేరు జ�
విశాఖపట్నంలో దారుణం జరిగింది. గ్రామస్తులు ఓ నాటు వైద్యుడిని కొట్టి చంపారు. ఆ తర్వాత దహనం కూడా చేశారు. రోగి చనిపోవడానికి నాటు వైద్యుడే కారణం అనే అనుమానంతో