Home » G7 summit
ఇదే సమయంలో అమెరికా రావాలని మోదీకి ట్రంప్ పిలుపు ఇచ్చినా.. మోదీ దాన్ని కేర్ చేయలేదు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని ...
బైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదేంకొత్తకాదు.. గతంలోనూ ఆయన వ్యవహారశైలి చర్చకు దారితీసింది. వయసురిత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ఆయన జ్ఞాపకశక్తిలో ..
యుద్ధం తీవ్రత ఏంటో..ఆ నష్టమేంటో..దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికంటే బాగా తెలిసింది హీరోషిమా, నాగసాకికే . రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో..అస్తిత్వాన్నే కోల్పోయి...78 ఏళ్లగా ఆ బాధలను మోస్తున్న హీరోషిమా నుంచే శాంతిసందేశం వినిపించారు భారత
సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు.
కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్�
ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు జర్మనీ, యూఏఈల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు.
UK Invites PM Modi For G7 ఈ ఏడాది జూన్లో బ్రిటన్లోని కార్న్వాల్ లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానం పలికింది. ప్రపంచంలోని 7 ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థలైన యూకే, జర్మనీ, కెనడా, ఫ్రాన
బహ్రెయిన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరిం�