-
Home » G7 summit
G7 summit
'ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్'.. మోదీతో మెలోనీ సరదా సంభాషణ.. వీడియో వైరల్
June 17, 2026 / 09:06 AM ISTPM Modi-Meloni : ఫ్రాన్స్లో జరుగుతున్నజీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన సరదా సంభాషణ మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మోదీ, ట్రంప్ ఫేస్ టు ఫేస్.. టారిఫ్లు, ఇరాన్ వార్ తర్వాత ఇదే.. కలిసినప్పుడు రియాక్షన్స్ చూడండి..
June 16, 2026 / 07:56 PM ISTPM Modi- Trump : ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు.
ఉప్పు నిప్పు కలిశాయి.. మారిపోయిన కెనడా వైఖరి.. భారత్తో మెరుగుపడిన సంబంధాలు..
June 19, 2025 / 10:31 PM ISTఇదే సమయంలో అమెరికా రావాలని మోదీకి ట్రంప్ పిలుపు ఇచ్చినా.. మోదీ దాన్ని కేర్ చేయలేదు.
బ్రెజిల్ వేదికగా జీ20 సదస్సు.. ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు
November 19, 2024 / 09:18 AM ISTఇటలీ ప్రధాని జార్జియా మెలోనితోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని ...
అయ్యయ్యో.. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్కు ఏమైంది.. అటువైపు ఎందుకెళ్లాడు..? వీడియో వైరల్
June 14, 2024 / 12:28 PM ISTబైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదేంకొత్తకాదు.. గతంలోనూ ఆయన వ్యవహారశైలి చర్చకు దారితీసింది. వయసురిత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ఆయన జ్ఞాపకశక్తిలో ..
PM Modi-Zelensky Meet : మోదీయే మా నమ్మకం .. మోదీ, జెలన్స్కీ సమావేశంపై ప్రపంచం దృష్టి
May 22, 2023 / 11:11 AM ISTయుద్ధం తీవ్రత ఏంటో..ఆ నష్టమేంటో..దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికంటే బాగా తెలిసింది హీరోషిమా, నాగసాకికే . రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో..అస్తిత్వాన్నే కోల్పోయి...78 ఏళ్లగా ఆ బాధలను మోస్తున్న హీరోషిమా నుంచే…
PM Modi: మోదీకి జో బైడెన్ ఆత్మీయ పలకరింపు.. జీ-7 సదస్సులో ఆసక్తికర దృశ్యం
June 28, 2022 / 08:25 AM ISTసదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ…
PM Modi: జీ7 సదస్సులో పాల్గొననున్న మోదీ
June 25, 2022 / 07:00 PM ISTకోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా…
PM Modi: రెండ్రోజుల పాటు జర్మనీ, యూఏఈల్లో మోదీ పర్యటన
June 22, 2022 / 04:18 PM ISTప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు జర్మనీ, యూఏఈల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు.
G7కి రండి…మోడీకి బ్రిటన్ ఆహ్వానం
January 17, 2021 / 03:23 PM ISTUK Invites PM Modi For G7 ఈ ఏడాది జూన్లో బ్రిటన్లోని కార్న్వాల్ లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానం పలికింది.…