Home » 'G8' Chief Ministers Forum
లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉండడంతో పలు విపక్ష పార్టీల నేతలు కూటములపై దృష్టి పెట్టారు. కేజ్రీవాల్ కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు.