Home » Gaganyaan
భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇస్రో సరికొత్త అధ్యాయాలను లిఖించడానికి సిద్ధమవుతోంది.
ఇంతకీ వాటిని ఇస్రో ఎందుకు పంపుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
2040 నాటికి తొలిసారిగా చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపాలని యోచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
ఈ ప్రయోగం పూర్తి కావడానికి మొత్తం 8.5 నిమిషాల వ్యవధి పడుతుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును పరీక్షించడానికి..
మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ను నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అన్నీ సిద్ధం చేస్తోంది. 2022లో మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు ఉంటుందని
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం అసంపూర్తిగానే ముగిసింది. సెప్టెంబర్ 07న చంద్రుడిని ల్యాండర్ విక్రమ్.. ఆర్బిటర్ నుంచి విడిపోయి అనుకోకుండా అదృశ్యమైంది.