Home » Gains
ఆ వైపుగా చేసిన ప్రయత్నాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ సైతం ఇదే కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్
సెన్సెక్స్ 533.15 పాయింట్ల వద్ద పెరిగి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.50 పాయింట్ల వద్ద పెరిగి 18,212.30 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు లాభపడింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ పెంచాయి. కార్పొరేట్ రంగానికి పన్నుల విషయంలో ఊరటనిస్తూ సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి నిర్మలా ఓ ప్రకటన చేశారు. దీంతో మార్కెట్ లాభాల బాటలో ట్రేడ్ అవుతోంది. కేవల�