Home » gajapathinagaram
ఐదేళ్లుగా ఉప్పు నిప్పులా రెండు వర్గాలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ వర్గం ఇప్పుడు తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
టీడీపీ టికెట్లు ఆశించిన భంగపడిన పలువురు నాయకులు నిరసనలు దిగుతున్నారు.
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై అసమ్మతి రేగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహులు నిరసనలకు దిగుతున్నారు.