-
Home » Ganababu
Ganababu
విశాఖలో అధికార పార్టీలోకి క్యూ కట్టిన ప్రతిపక్షాల నేతలు, కారణం అదేనా?
visakha political leaders: విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు. గత 30 సంవత్సరాలుగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వారసత్వాన్ని ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్�
విశాఖ జిల్లాలో టీడీపీ కొత్త కమిటీలు, వైసీపీ దూకుడును అడ్డుకుంటాయా?
visakha tdp: విశాఖ జిల్లాలో టీడీపీకి పట్టు ఎక్కువ. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయినా పార్టీ బలం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. సిటీ పరిధిలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. అంత
వలసలు.. ప్లస్సా మైనస్సా? గ్రేటర్ విశాఖపై జెండా ఎగరేయాలని చూస్తున్న వైసీపీకి కొత్త సమస్యలు
visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అసలే విశాఖ న�
ఉత్తరాంధ్రలో బలపడేందుకు జగన్ వ్యూహం
jagan new sketch: అధికార వైసీపీ మరోసారి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వేడి పుట్టించాలని ప్లాన్ చేసిందంట. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత వైసీపీ విపరీతమైన పొలిటికల్ మైలేజ్ను ఆశించింది. నగరంపై పట్టు సాధించడంతో పాటు మెజార్టీ వర్గాల మనసు గె�
టీడీపీ ఎమ్మెల్యేల వారసులను వైసీపీలోకి ఆహ్వానించడం వెనుక జగన్ వ్యూహం
visakhapatnam ysrcp: విశాఖ జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీ వ్యూహాలు మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు తహతహలాడుతున్న వైసీపీ.. తన ఎత్తుగడలను వేగవంతం చేసింది. 2019 ఎన్నికల్లో జిల్లా అంతటా వైసీపీ పాగా వేసినా సిటీ పరిధిలోని నాలుగు స్థానాలను
అయ్యన్న దూకుడు.. సొంత పార్టీ నేతలపైనే నిప్పులు, అధికారం కోసం పార్టీలు మారితే పత్తా లేకుండా పోతారని ఆగ్రహం
Chintakayala Ayyanna Patrudu.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జోరు పెంచారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైనా నిత్యం ప్రభుత్వంపై వీడియోలు రి
విశాఖ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్, నలుగురు ఎమ్మెల్యేలలో మిగిలింది ఒక్కరే
విశాఖ జిల్లా టీడీపీలో కలకలం రేగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీకి దగ్గరయ్యారు. గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం తరహాలోనే పార్టీలో చేరకుండా మద్దతు ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా సైలెంట్�
విశాఖలో ఎమ్మెల్యే గణబాబు అసంతృప్తికి కారణం ఇదేనా?
జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా ఉన్న గణబాబు తన తండ్రి, మాజీ ఎంపీ తెలుగుదేశం నాయకుడు పెతకంసెట్టి అప్పలనరసింహం మరణంతో అకస్మాత్తుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పెందుర్తి స్థానం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2009లో పీఆర్పీ నుంచి పోట
టీడీపీ కంచుకోట విశాఖలో ఆ నలుగురి చూపు.. వైసీపీ వైపు?
విశాఖలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అవకాశం చిక్కడంతో మెల్లగా పక్క చూపులు చూడడం మొదలుపెట్టారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ తె