గతంలో కూడా నరేంద్రమోదీని ఉద్దేశించి జాతి పిత అని వ్యాఖ్యానించారు. 2019 సంవత్సరంలో నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమృత ఫడ్నవీస్ శుభాకాకంక్షలు తెలిపారు. అందులో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘జాతి పిత నరేంద్రమోదీకి జన్మదిన శుభా�
అమెరికాలో మరోసారి విద్వేషపూరిత ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ సౌత్ రిచ్మండ్ హిల్లోని శ్రీతులసీ మందిర్ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ మధ్య పడ్డ అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి గురువారం కొడగు వెళ్లారు సిద్ధరామయ్యా. అయితే సిద్ధూ పర్యటనను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ‘గో బ్యాక్ సిద్ధరామయ్య’ అం�
గాంధీ గొప్పతనంపై తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ స్పీచ్
'Why I Killed Gandhi' సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. థియేటర్లలోనూ, ఓటీటీ ఫార్మాట్లోనూ ఆ సినిమా రిలీజ్ కాకుండా........
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కూతురు అనితా బోస్.. మహాత్మా గాంధీతో తన తండ్రికి ఉన్న సంబంధం గురించి కీలకమైన కామెంట్లు చేశారు. వాళ్లిద్దరి మధ్యలో రిలేషన్ చాలా క్లిష్టంగా ఉండేదని.. కాకపోతే
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) మరియు BJPని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. చిన్నారులపై పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్ని డెంగీ బాధితులతో నిండిపోతున్నాయి. నిలోఫర్ హాస్పిటల్ చిన్నారులతో నిండిపోయింది.
Secunderabad Gandhi Hospital : గత రెండేళ్లుగా అత్యవసర సమయంలో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించిన సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్ 3 నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ రెండో దశలో గాంధీ ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా రోగులకు సే�
కరోనా ధాటికి తెలంగాణా విలవిలలాడుతుంటే..మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది.