Home » Gandhi Bhavan
సీఎల్పీ భేటీ ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు...
కొణిజేటి రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం(5 డిసెంబర్ 2021) ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్లో ఉంచనున్నారు.
ప్రపంచం ముందు భారత్ శక్తిమంతమైన దేశంగా నిలబడటం కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని.. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, �
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం రాజ్భవన్లో ఒక రోజు నిరహార దీక్షకు దిగారు.
కాంగ్రెస్ ఎంపీ.. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోనున్న రేవంత్ ప్రజా సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ర్యాలీగా కదలి వెళ్లారు.
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని.. మాయమాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం వెళ్లబుచ్చుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రె�
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. సోనియా విశ్వాసాన్ని, రాహుల్ గాంధీ నమ్మకాన్ని..తెలంగాణ రాష్ట్ర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు
టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, జూన్ 12వ తేదీ శనివారం ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు.
Gandhi Bhavan: హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనున్నారు. బీపీఎల్ కుటుంబాలన్నింటికీ కరోనా ట్రీట్మెంట్, బ్లాక్ ఫంగస్ లకు ఉచితంగా చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్