Home » Gandhi Bhavan
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
కేసీఆర్ దొంగ నిరాహార ధీక్షలతో తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వాలనుకుంది.. ఇచ్చిందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల భయంతో కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు.
సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని తెలిపారు. తాము ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని అన్నారు. మళ్ళీ గడీల పాలన కొసాగుతోందన్నారు.
సామాన్య ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీకోసం వాడుకుంటున్నారని, బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. శంషాబాద్లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని, బీఆర్ఎస్లో ఇ�
దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆయన తరచూ వ్యతిరేకించే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
గాంధీ భవన్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్ఎస్యూఐ నేతలు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్ కుమార్పై దాడికి దిగారు. ఈ ఘటనపై దిగ్విజయ్ తీవ్ర అసంతృ
తెలంగాణ హస్తం పార్టీలో మళ్లీ కోవర్టుల గోల మొదలైంది. రెండు రోజుల టూర్లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్.. గాంధీభవన్లో ఇంకా రీసౌండ్ వస్తూనే ఉన్నాయ్. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీతో.. లోలోపల దోస్తీ చేస్తుందెవరు? ఆ రెండు పార్టీల పట్ల.. సాఫ్ట్ కార్నర్ ఉన్న�
భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన రావాలని ఆయన ఆకాంక్షిం
TSPSC కార్యాలయం ముట్టడికి యత్నం