Home » Gandhi Bhavan
టీ.పీసీసీ అధ్యక్ష రేసులో నేనూ ఉన్నానని.. పార్టీని బలోపేతం చేసే ఆయుధం, మందు నా దగ్గర ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
Who after Uttam ? : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో.. కొత్తవారి ఎంపిక అనివార్యమైంది. దీంతో.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ను రంగంలోకి దింపింది క�
Opinion poll on new TPCC chief : హైదరాబాద్ లోని గాంధీభవన్లో టీపీసీసీ కోర్కమిటీ సమావేశం ముగిసింది. ఉత్తమ్కుమార్రెడ్డి రాజీనామా చేయడంతో నెక్ట్స్ పీసీసీ చీఫ్ ఎవరైతే బెటరనేదానిపై ఇన్ఛార్జ్ మానిక్కమ్ ఠాకూర్ నేతల అభిప్రాయాలను విడివిడిగా సేకరిస్తున్నార�
telangana congress leaders: కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టుగా, ఏదో సాధించేసినట్టుగా మాట్లాడేస్తుంటారు. అసలు జరుగుతుందో లేదో తెలియని వాటి గురించి ఆశలు పుట్టిస్తుంటారు. సంగారెడ్డిలో కూడా అదే జర
komati reddy venkat reddy: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషయంలో కేడర్ ఆగ్రహంగా ఉందనే టాక్ నడుస్తోంది. 1999 నుంచి 2014 వరకు వరసగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్న�
తెలంగాణ కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. కానీ, చాలా కాలంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించడం లేదు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లో సైతం తన ముద్ర వేసిన విజయశాంతి… మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి
ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు. రాజు, పేద భేదం లేదు. అగ్రరాజ్యాల నేతల్నే మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు కూడా కరోనా గుబులు పట్టుకుంది. బడా లీడర్ల నుంచి చోటా నేతల వరకూ… గాంధీ భవన్వైపు చూడాలంటేనే
సీపీ అంజనీ కుమార్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఒక దిగజారిన వ్యక్తి..అవినీతిపరుడు అన్నారు. సీపీగా ఉండే అర్హత ఆయనకు లేదని చెప్పారు. అంజనీకుమార్ ఆర్ఎస్
హైదరాబాద్లో కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. గాంధీ భవన్
హైదరాబాద్ : స్ధానిక సంస్ధల కోటాలో జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసేందుకు శనివారం సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమావేశం వాడి వేడిగా సాగింది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ