gandhi hospial

    Agnipath: సికింద్రాబాద్ కాల్పుల ఘటన.. మృతుడు, క్షతగాత్రుల వివరాలు

    June 17, 2022 / 03:36 PM IST

    ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.

    తెలంగాణలో కరోనా : 24 గంటల్లో 978, జీహెచ్ఎంసీలో 185 కేసులు

    October 25, 2020 / 10:33 AM IST

    COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు..వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో 5 నుంచి 2 వేల వరకు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1000కి దిగువన పాజిటివ్ కేసులు బయటపడుతున్�

    హమ్మయ్య : తెలంగాణలో నో కరోనా వైరస్

    February 10, 2020 / 06:34 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది వైద్యారోగ్య శాఖ. కరోనా అనుమానితుల్లో ఏ ఒక్కరికీ పాజిటివ్‌ రిపోర్టులు రాలేదని స్పష్టం చేసింది. వైరస్‌ సోకిందంటూ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ �

    అసలేం జరిగిందంటే : హైదరాబాద్ లో 6 నెలల శిశువుకి కరోనా వైరస్

    February 6, 2020 / 05:50 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

10TV Telugu News