Home » Ganesh Nimajjanam Hyderabad
గణేశుల విగ్రహాలను చూసేందుకు హుస్సేన్ సాగర్ కు లక్షలాది మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్.
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకోసం 28వ తేదీన (గురువారం) గ్రేటర్ ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులను నడపనుంది. నగరంలోని 29 ప్రాంతాల నుంచి ఇందిరా పార్క్, బషీరాబాద్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లక్డీకాపుల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల వరకు ప్రత్యేక బస్సు�