Home » ganesh temple
కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వహకులు గణేషుడి నవరాత్రులను నిత్య నూతనంగా నిర్వహిస్తూవుంటారు.
ఓ కాకి వినాయకుడి గుడిలో గంట కొడుతోంది. భక్తులు రాని రోజుల్లోనే వస్తుంది. పూజలు చేయని రోజుల్లోనే వచ్చి స్వామివారి గుడిలో గంట మోగించి వెళుతోంది.ఇదందా దైవలీల అంటూ ప్రజలు చెబుతున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి సేవలలో త్వరలో బంగారు రథం వచ్చి చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కోసం బంగారు రథం తయారీకి అనుమతి ఇచ్చినట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస�