gang kidnap

    మహిళల కడుపులో 3కిలోల బంగారం: కిడ్నాప్ చేసి దోచేశారు

    November 7, 2019 / 06:00 AM IST

    యాక్షన్ సినిమాకి మించిపోయే క్రైమ్ సీన్ తమిళనాడులో జరిగింది. కడుపులో బంగారం ఉంచుకుని స్మగ్లింగ్ చేస్తున్న మహిళల నుంచి కూడా దోచేశారు. దాదాపు 3కిలోల వరకూ ఉన్న బంగారు ముద్దల్ని తీసుకుని ఉడాయించారు. చెన్నై పల్లావరం రహదారిలో జరిగిన ఘటన సంచలనం రే�

10TV Telugu News