Home » Gang Rape
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడు గ్యాంగ్ రేప్ కు గురయ్యాడు. నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది
మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ వైపు హైదరాబాద్,ఉన్నావ్ ఘటనలను దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో ఖండిస్తున్న వేళ త్రిపురలో మరో దారుణం వెలుగుచూసింది. 17ఏళ్ల బాలికను దాదాపు రెండు నెలలుగా పలుసార్లు రేప్ చేసి పెట్రల్ పోసి తగులబెట్టిన ఘటన శనివారం జరిగి�
రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయినా కామాంధులు
దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలోనే ఆ ఘటన మరవక ముందే అటువంటి మరో దారుణ ఘటనే ఏపీలో చోటుచేసుకుంది. 50ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గో�
మహిళలపై దారుణాలు ఆగడం లేదు. మానవరూపంలో ఉన్న కొన్ని మృగాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఇటీవల వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ ఘటన మరువకముందే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో మహిళలపై జరుగుతున
ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన మరువకముందే మరో దారుణం ఘటన జరిగింది. కోల్కతాలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో న్యాయ విద్యార్థిని ఏకంగా 12మంది దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ( నవంబర్ 26)జరిగిన ఈ దారుణం ఆలస్యంగా తెలిసింది. కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో గురువారం సాయంత్రం 5:30 గంటలకు 25 ఏళ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అమలుచేస్తామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నలుగురు దోషులకు కూడా అక్టోబర్-28,2019న ఈ విషయాన్ని తెలియజేసినట్లు తీహార్ జైలు సూపరిడెంట్ తెలిపారు. గడువ�
విశాఖలో ఒకేరోజు మూడు దారుణాలు వెలుగుచూశాయి. ఓ చోట కన్నకూతురినే తండ్రి వ్యభిచారంలోకి దించితే... మరోచోట స్నేహితులు ఆ పని చేశారు. ఇంకోచోట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్ ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.