-
Home » Ganga River
Ganga River
Stone Floating In Ganga River: గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి.. ఆ రాయిపై ఏమని రాసిఉందంటే? చూసేందుకు భారీగా తరలివస్తున్న ప్రజలు
బీహార్ రాష్ట్రంలో పాట్నాలోని గంగా నదిలో దొరికిన రాయి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రాయి గంగానదిలో తేలుకుంటూ వెళ్లడం కనిపించింది. దీంతో ఇద్దరు యువకులు ఈదుకుంటూ వెళ్లి రాయిని ఒడ్డుకు చేర్చారు.
Varanasi : వారణాసి గంగా ఘాట్ను ముంచెత్తిన వరదలు.. వీధుల్లోనే శవాలకు అంత్యక్రియలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసిలో వీధుల్లోనే శవాలకు అంత్యక్రియలు చేశారు. భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న గంగానది నీటి మట్టంతో ఉత్తరప్రదేశ్లోని వరణాసి నగరంలోని ప్రసిద్ధ ఘాట్లు మునిగిపోయాయి. దీంతో స్థానికులు మృతదేహాలను వీధుల్లో దహనం �
Bihar bridge collapse: బ్రిడ్జి నిర్మాణ కంపెనీకి నోటీసులు పంపిన ప్రభుత్వం, హైకోర్టులో పిల్ దాఖలు
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరు�
Wrestlers : పతకాలను గంగా నదిలో విసిరేస్తాం.. దేశ ప్రజలకు రెజ్లర్ల లేఖ
తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా రెజ్లర్లు ఏదైనా నేరం చేశారా? అని నిలదీశారు. పోలీసులు, వ్యవస్థ తమను నేరస్థులలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘Ganga Vilas’ : 5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా వారణాసి to దిబ్రూగడ్ వయా బంగ్లాదేశ్ ‘గంగా విలాస్’ ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక..!!
5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా,51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. వారణాసి to దిబ్రూగడ్ వయా బంగ్లాదేశ్ తిరిగి అస్సోం చేరుకుంటుందీ ‘గంగా విలాస్’ నౌక. ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. ఈ నౌక ప్రత్యేకతలు �
Viral Video : బాహుబలి ఏనుగు…వరదల్లో 3 కిలోమీటర్లు ఈది మావటి ప్రాణాలు కాపాడింది
వైశాలి జిల్లా రాఘవాపూర్ లో గంగానది ప్రవహిస్తోంది. ఒక ఏనుగుతో మావటివాడు గంగానదిని దాటేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లే సరికి గంగానదికి ప్రవాహం పెరిగింది.
UP Election : మోదీతో పాటు యోగి గంగానదిలో ఎందుకు స్నానం చేయలేదంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు.
Ganga River : భూమిపై అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ
భారత్లో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ
Dead Bodies: గంగలో మరోసారి కుప్పలు తెప్పలుగా కోవిడ్ మృతదేహాలు..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Corona Test: గంగా జలంలో కరోనా ఉందా? పరీక్షలు!
దేశంలో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఈ రెండు నెలల్లో ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లక్షల మధ్య కరోనా కేసులు నమోదయ్యేవి. ఇక మరణాలు కూడా అధికంగా సంభవించాయి.