Home » Ganga River
బీహార్ రాష్ట్రంలో పాట్నాలోని గంగా నదిలో దొరికిన రాయి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రాయి గంగానదిలో తేలుకుంటూ వెళ్లడం కనిపించింది. దీంతో ఇద్దరు యువకులు ఈదుకుంటూ వెళ్లి రాయిని ఒడ్డుకు చేర్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసిలో వీధుల్లోనే శవాలకు అంత్యక్రియలు చేశారు. భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న గంగానది నీటి మట్టంతో ఉత్తరప్రదేశ్లోని వరణాసి నగరంలోని ప్రసిద్ధ ఘాట్లు మునిగిపోయాయి. దీంతో స్థానికులు మృతదేహాలను వీధుల్లో దహనం �
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరు�
తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా రెజ్లర్లు ఏదైనా నేరం చేశారా? అని నిలదీశారు. పోలీసులు, వ్యవస్థ తమను నేరస్థులలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా,51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. వారణాసి to దిబ్రూగడ్ వయా బంగ్లాదేశ్ తిరిగి అస్సోం చేరుకుంటుందీ ‘గంగా విలాస్’ నౌక. ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. ఈ నౌక ప్రత్యేకతలు �
వైశాలి జిల్లా రాఘవాపూర్ లో గంగానది ప్రవహిస్తోంది. ఒక ఏనుగుతో మావటివాడు గంగానదిని దాటేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లే సరికి గంగానదికి ప్రవాహం పెరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు.
భారత్లో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.
దేశంలో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఈ రెండు నెలల్లో ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లక్షల మధ్య కరోనా కేసులు నమోదయ్యేవి. ఇక మరణాలు కూడా అధికంగా సంభవించాయి.