Home » garib rath
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని రూట్లలో రైళ్లను పునరుధ్ధరించింది. తాజాగా మరోసారి పలు మర్గాల్లో రైళ్లను నడిపేందుకు అధికారులు సిధ్ధమయ్యారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పలు రైళ్లు నిలిచిపోయాయి.