Home » Garikapati Narasimha Rao
ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకుడు దత్తాత్రేయ ఇచ్చిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి అతిధులుగా వచ్చేసారు. ఆ సభలో గరికపాటి మాట్లాడాల్సిన సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి................
ఇటీవల ఓ సభలో గరికపాటి నరసింహారావు మాట్లాడాల్సిన సమయంలో అందరూ చిరంజీవితో ఫోటోలకు ఎగబడుతుండటంతో గరికపాటి చిరంజీవి మీద సీరియస్ అయ్యారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఈ రచ్చపై చిరంజీవి స్పందించడంతో ఈ వివాదానికి ముగింపు పడి�
గరికపాటి నరసింహారావు చిరంజీవిని ఉద్దేశించి.. “చిరంజీవి గారు మీరు ఫోటోలు దిగడం ఆపితే నేను మాట్లాడతాను, లేదంటే నేను ప్రసంగం ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను” అంటూ ఘాటుగానే మాట్లాడారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై.............
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నాంపల్లిలో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవిపై మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తంచేశారు. చిరంజీవి సెల్ఫీలు దిగటం ఆపితేనే ప్రసంగ�
ఈ విజయదశమికి "గాడ్ ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి అఖండమైన విజయాన్నే అందుకున్నాడు. ఇక ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కారిక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు చిరంజీవి కూడా నేడు అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గర�
స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ చేసి.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ను చేసిన సినిమా పుష్ప. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప..