garuda bus

    ANDHRA PRADESH: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

    February 22, 2023 / 10:19 AM IST

    ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది.

    ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షలు పట్టివేత

    January 21, 2021 / 11:34 AM IST

    Krishna police seized Rs.50 Lakhs At Donabanda check post : విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నరూ.50 లక్షల రూపాయలను కృష్ణాజిల్లా పోలీసులు పట్టుకున్నారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా దొనబండ చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నపోలీసులకు గరుడ బస్సులు ఒక వ్యక్తి రూ. 50 లక�

    పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు : కనీస చార్జీ రూ. 10 

    December 3, 2019 / 01:57 AM IST

    తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. పల్లె వెలుగు నుండి గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ టికెట్ల ధరలు పెరిగాయి. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పున పెరిగింది. అటు బస్సు పాసుల రేట్లు కూడా మారిపోయాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి �

10TV Telugu News