gau mutra

    Maharashtra: సీఎం సందర్శన అనంతరం బాలాసాహేబ్ థాకరే సమాధిని గోమూత్రంతో కడిగారు

    November 17, 2022 / 05:41 PM IST

    మహారాష్ట్రలో శివసేన విడిపోయి రెండు వర్గాలుగా ఏర్పడిన అనంతరం నాటి నుంచి అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం ఒకరిపై మరొకరు కత్తి దూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. అంతే కాకుండా బాలాసాహేబ్ థాకరేకు అసలైన �

    ఆవు మూత్రంతోనే ఆఫీసులు కడగాలి..బీజేపీ సర్కార్ ఆదేశాలు

    February 2, 2021 / 09:17 PM IST

    ‘Gau Mutra’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌నే వాడాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జీఏడీ) శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. దేశంలోనే మ�

10TV Telugu News