Home » gautam sawang
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు పెరిగాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే విపరీతంగా వ్యాప్తి పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం (జులై 14, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు స్పం
విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో
లాక్డౌన్ వేళ ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు రోజుల క్రితం కూల్డ్రింక్స్ అందించిన మహిళను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. వివరాళ్లోకి వెళితే.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులో గత కొన్ని �
ఆంధ్ర ప్రదేశ్ లో దిశ కంట్రోల్ రూమ్లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మ�
గంజాయి, గుట్కా, నల్లమందు, హెరాయిన్, చరస్, మార్పిన్, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపులు ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాట్స్ ఏప్ నంబర్ ని ప్రకటించారు. గంజాయితో పాటు ఎటువంటి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా ఎవరి
ఏపీలో ఈ సిగరెట్లపై నిషేధం విధించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు చేశారు. ఏపీలో ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణ, అమ్మకంపై నిషేధం