gesture by bihar residents for stranded passengers

    వాళ్లు ఆకలి తీర్చటం కోసం పరిగెడుతున్నారు సో..గ్రేట్

    June 1, 2020 / 10:22 AM IST

    వాళ్లు కష్టజీవుల ఆకలి తీర్చటానికి పరిగెడుతున్నారు..రైల్వే స్టేషన్ లో రైలు ఆగటం పాపం..ఆహారం పొట్లాలు పట్టుకుని గబగబా పరిగెడుతున్నారు. ఆ ప్యాకెట్లను వాళ్లు అమ్ముకోవటానికి కాదు..లాక్ డౌన్ కష్టాలతో సొంత ఊర్లకు వెళ్లేవారు రైలులో ఆకలితో ఉండకూడద�

10TV Telugu News