Home » gesture by bihar residents for stranded passengers
వాళ్లు కష్టజీవుల ఆకలి తీర్చటానికి పరిగెడుతున్నారు..రైల్వే స్టేషన్ లో రైలు ఆగటం పాపం..ఆహారం పొట్లాలు పట్టుకుని గబగబా పరిగెడుతున్నారు. ఆ ప్యాకెట్లను వాళ్లు అమ్ముకోవటానికి కాదు..లాక్ డౌన్ కష్టాలతో సొంత ఊర్లకు వెళ్లేవారు రైలులో ఆకలితో ఉండకూడద�