GGH

    Nizamabad GGH : ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యసేవలు

    May 18, 2021 / 07:49 PM IST

    ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని సదుపాయాలు, ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. కోవిడ్ తో ఇబ్బంది పడుతూ విషమ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినా, ఆరోగ్యంతో బయటకు వస్తామనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు వైద్యులు, సిబ్బంది.

    దివ్య తేజస్విని హత్య కేసు, ప్రేమోన్మాది నాగేంద్ర అరెస్టు

    November 6, 2020 / 02:06 PM IST

    Divya Tejaswini murder case : విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్టోబర్ 15వ తేదీన దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దివ్య హత్య త

    ప్రేమోన్మాది ఘాతకం…..యువతిపై దాడి, హత్య

    October 15, 2020 / 03:16 PM IST

    Love maniac attacks young girl with knife : విజయవాడలో దారుణం జరిగింది. యువతి ప్రేమించటం లేదని ఓ ఉన్మాది ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. బెజవాడలోని క్రీస్తురాజపురంలో ఓ ప్రేమోన్మాది దాడిలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని తేజస్విని బలయింది. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఈఘటన జరి

    కరోనా పరీక్షల కోసం పడిగాపులు…12 గంటలైనా పట్టించుకోని అధికారులు

    July 20, 2020 / 11:56 PM IST

    కాకినాడ జీజీహెచ్ లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా పరీక్షల కోసం అనుమానితులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎదురుచూస్తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాల

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్..విజయవాడ సబ్ జైలుకు తరలింపు

    July 1, 2020 / 07:09 PM IST

    మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అచ్చెన్నాయుడికి కరోనా టెస్టులు చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడును విజయవాడ సబ్ �

    ఏపీ @ 757.. 24 గంటల్లో 35 కొత్త కరోనా పాజిటివ్ కేసులు 

    April 21, 2020 / 06:53 AM IST

    ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 639 మంది ఉండగా, 96 మంది నెగటివ్ రావడంతో డిశ్చార్జీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవార

    వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న జనసేన నేతలు

    December 14, 2019 / 07:28 AM IST

    గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అ�

10TV Telugu News