ghattamaneni adiseshagiri rao to join tdp

    టీడీపీలోకి మహేష్ బాబాయ్ : చంద్రబాబుతో భేటీ

    January 24, 2019 / 06:39 AM IST

    అమరావతి : ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. పలు అంశాలపై మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న చంద్రబాబుని శేషగిరిరావు అభినందించారు. వైసీపీ విధానా�

10TV Telugu News