Home » GHMC alert
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంటే కొన్ని సంస్థలు మాత్రం డోంట్ కేర్ అంటున్నాయి. గుట్టుచప్పుడుగా తమ కార్యకలాపాలను సాగిస్తుండటంతో జీహెచ్ఎంసీ మెరుపుదాడులు చేసింది. నిబంధనలను అతిక్రమించిన పలు పలు విద్యాసంస్థలు.. ప�