Home » GHMC
తెలంగాణ వ్యాప్తంగా మే 12 తేదీన నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటతిరిగితే కేసులు నమోదు చేస్తున్నారు
భాగ్యనగరంలో కోవిడ్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు బల్దియా గుడ్న్యూస్ చెప్పింది. హోం ఐసోలేషన్ సౌకర్యం లేనివారి కోసం సిటీ వ్యాప్తంగా ఉచిత ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.
కరోనా కట్టడిపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. కొవిడ్ రక్షణ చర్యల్లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. నగరాన్ని వైరస్ ఫ్రీగా చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. మరి గ్రేటర్ను వైరస్ ఫ్రీగా చేసేందుకు బల్దియా తీస�
Rs.5 Annapurna Canteens In GHMC :అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టి ఆకలితీర్చేది. అదే పేరుతో జీహెచ్ఎంపీ నిర్మించిన అన్నపూర్ణ క్యాంటీన్లు కేవలం రూ.లకే నిరుపేదల కడుపులు నింపుతోంది.ఈ క్రమంలో గురువారం (మే 13,2021) ఒక్కరోజే 45 వేల మంది కడుపులు నిపించింది. రోజువారీ కూలీలు, కార
తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 58మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) ఉదయం బు�
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులో 5 వేల 567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా కేసుల్లో హైదరాబాద్ హాట్స్పాట్గా మారుతోంది. అయినా జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్రూంకు చీమ కుట్టినట్టయినా లేదు.