Home » GHMC
సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఏం చేయబోతోంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.
పట్టణ నిర్వహణను పెంపొందించడానికి, జవాబుదారీతనాన్ని నిర్ధారించే ప్రయత్నాలలో సాంకేతికత వినియోగం ఒక భాగమని అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే బేక్ ఫాస్ట్ అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.
తాజాగా ఆయన వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ధర్నాకు దిగడం బల్దియాలో హాట్ టాపిక్ అయింది.
హైదరాబాద్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. గంటలపాటు కుండపోత వర్షం కురవడంతో నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపించాయి.
నగరంలోని బన్సీలాల్ పేట డివిజన్ లోని కీస్ బ్లాక్ జైనగర్ లో ఓ వ్యక్తికి డెంగ్యూపాజిటివ్ రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా క్యాంటీన్ల ద్వారా రూ.5కే బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు..
GHMC కమిషనర్, జోనల్ కమిషన్, డిప్యూటీ కమిషన్ ఉండగా అదేలా సాధ్య పడుతుందనేదే డిస్కషన్ పాయింట్.
10టీవీ కథనాలపై స్పందించిన GHMC అధికారులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ ప్లాట్ల యాజమానులకు బిగ్ షాకిచ్చింది.