Home » GHMC
GHMC Elections: గ్రేటర్ ఎన్నికల ప్రచారం జరిగినంత ఉత్సాహం, జోరు ఓటర్లలలో కనిపించడం లేదు. అమీర్పేట్లో 48వేలకు పైచిలుకు ఓటర్లు ఉంటే కేవలం 380మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటు వేసేవారు లేక పోలింగ్ సిబ్బంది నిద్రపోవడం వం�
GHMC Election: గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు మరోసారి నిరాసక్తి చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సెలబ్రిటీల నుంచి ఈసీ వరకూ ఓటేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఎటువంటి ప్రభావం కనిపించలేదు. ఈ మేరకు
GHMC voter verdict : ఈసారి బల్దియా పీఠంపై ఓటర్లు ఎవర్ని కూర్చోబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. గతంలో రెండు పర్యాయాలు ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. ఓ సారి కాంగ్రెస్కు కట్టబెడితే.. మరోసారి టీఆర్ఎస్కు చాన్స్ ఇచ్చారు. 2016లో జరిగిన ఎన్నికల్లో ఏ పార�
KTR right to vote : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మంత్రి కేటీఆర్ క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని 8 వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి ఓటు వేశారు. నేతలంతా ఒక్కొక్కొరిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబుతున�
ghmc elections 2020 polling today : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం గం.7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగుతుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు �
గ్రేటర్ ఎన్నిల పోలింగ్ కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గాల
GHMC Election campaign end : 13 రోజులుగా హోరాహోరీగా సాగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గల్లీగల్లీల్లో తిరిగి ప్రచారం నిర్వహించిన నేతలు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఊరువాడా ఏకం చేసేలా మోగిన మైకులు మూగబోయాయి. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం
GHMC ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ పలువురు కీలక నేతలు హైదరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. యోగి, జేపీ నడ్డాలతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా.. పలు కీలక కామెం�
Amit Shah road show : గ్రేటర్ హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో ముగిసింది. సీతాఫల్ మండి వరకు వెళ్లకుండానే రోడ్ షో ముగించారు. బస్సు దిగి బీజేపీ ఆఫీస్ కు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం రోడ్ షో ముందుకు సాగలేదు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ