Home » Ghulam Nabi Azad
చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ టాటా చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో ఇవేవీ జరగలేదు. ఇది జరిగిన చాలా కాలానికి తాజాగా ఆయన రాజీనామా చేశారు. అయితే బీజే�
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్కు జమ్మూకశ్మీర్లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ�
జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని బుధవారమే ప్రకటించారు. ఇందులో పలువురికి చోటు ఇవ్వగా గులాం నబీ ఆజాద్ను ఆ కమిటీకి చెర్మన్గా నియమించారు. అయితే ఈ నిమాయకం జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. అలాగే జమ్మూ కశ్మీర్లోని ర�
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో విబేధాలు సృష్టిస్తున్నాయని ఆజాద్ అన్నారు
రిపబ్లిక్ డే సందర్భంగా, జమ్మూ కాశ్మీర్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్రం.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా?గడిచిన కొద్ది నెలలుగా పార్టీ హైకమాండ్ దృష్టిలో రెబల్ నేతగా కొనసాగుతోన్న ఆజాద్ కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లో మొదట నియోజకవర్గాల పునర్విభజన చేసి
అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ రెబల్ G-23 కాంగ్రెస్ నేతలను కలువనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..
Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్