జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి పీర్జాదా మహమ్మద్ సయీద్, ముజఫర్ పరయ్, బల్వన్ సింగ్ సహా సీనియర్ నేతలు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమొక్రటిక్ ఆజాద్ పార్టీలో వీరంతా సభ్యులు. కొద్ది రోజుల క్రిత�
తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని గులాం నబీ ఆజాద్ చెప్పారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం కాంగ్రెస్లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. తమ డెమోక్రటిక్ ఆజాద్ ప�
కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టిన నెలల తర్వాత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించాడు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపాడు.
కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన అనంతరం గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్థాపించిన పార్టీలో ‘ఏజ్ బార్’ ఉండదని, అనుభవజ్ఞులతో పాటు యువకులు పార్టీలో కలిసి పనిచేస్తారని చెప్పాడు.
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన మద్దతుదారులతో కలిసి మాట్లాడుతూ... ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ �
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివ
పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి ఎప్పుడు పెడతారు? పార్టీ పేరేంటనే విషయాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. ఆదివారం జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో �
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరమే నిర్వహించిన సమావేశంలో ఆజాద్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తెచ్చేందుకు పోరాడతానని అన్నారు. ఇక తొందరలోనే తాను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రక�
తాను కాంగ్రెస్ పార్టీకి రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తాను చేసిన సహాయాన్ని మర్చిపోయిందని విమర్శించారు గులాంనబీ ఆజాద్. కొత్త పార్టీ పెట్టబోతున్న ఆయన జమ్ము-కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గతవారం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. ఆయనకు మద్దతు తెలుపుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ కు చెందిన 50 మంది కాం