Home » Gidugu Rudra Raju comments
షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తరువాత వైఎస్ మరణంపై వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
అసలు వాస్తవాలు రాంగోపాల్ వర్మకి తెలుసా అని ప్రశ్నించారు. ఖబడ్దార్ రాంగోపాల్ వర్మ అంటూ హెచ్చరించారు.