Gimbi County

    Ethiopia: నెత్తురోడిన ఇథియోపియా.. 230 మంది మృతి..

    June 20, 2022 / 09:05 AM IST

    ఇథియోపియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది.. తాజాగా జరిగిన ఘర్షణలో సుమారు 230 మంది మరణించారు. వీరంతా అమ్హారా తెగకు చెందిన వారేనని తెలిసింది.

10TV Telugu News