Home » Giridih district
ఇద్దరు నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో పక్కనే ఉన్న నవజాత శిశువు (నాలుగు రోజుల పసికందు)ను పోలీసులు తొక్కారు. పోలీసుల బూట్ల కిందపడి శిశువు మరణించింది. కుటుంబ
కరోనా వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్ అధికారి చెయ్యి విరగ్గొట్టాడు ఓ వ్యక్తి.