Home » Girl
పసిపిల్లలు దేవుడుతో సమానం అంటుంటారు. అలాంటిది వారు ఏం చేసినా సరే.. చూడటానికి చాలా ఫన్నీ ఉంటుంది. వారు చేసే పనులైనా, అల్లరైనా ప్రతిదీ క్యూట్ గా ఉంటాయి. తెలిసి తెలియని పసితనంతో చేసే ప్రతిదీ మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం చిన్నపిల్లలు ఎటు
karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది. పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్�
Kamareddy : సభ్య సమాజం తలదించుకొనే ఘటన. అమ్మతనానికే మాయని మచ్చ. కన్న కూతుళ్లను బలవంతంగా..యువకుల వద్దకు పంపించేది. వక్రబుద్ధితో కూతుళ్ల జీవితాలను నాశనం చేసేసింది. అందులో ఒకరు మైనర్ కావడం ఇప్పుడా జిల్లాలో కలకలం రేపుతోంది. యువకుల్లో ఒకరు కానిస్టేబుల్
కరోనా కష్ట సమయంలో సాయం చెయ్యడంలో తనవంతు పాత్రను నిర్వహిస్తున్న యాక్టర్ సోనూసూద్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. పరాయి రాష్ట్రాల్లో, దేశాల్లో చిక్కుకున్న ఎందరినో సోను సూద్ సొంత డబ్బులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి సొంతిళ్లకు చేర్చగా.. అప్పట�
అమ్మాయి పువ్వు కోసిందని 40 దళిత కుటుంబాలను వెలివేశారు. ఈ ఘటన ఒడిశాలోని ధెంకనాల్ జిల్లాలోని కాంటియో కటేని గ్రామంలో జరిగింది. గత రెండు వారాల నుంచి వారిని సామాజిక బహిష్కరణ చేశారు. దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలిక రెండు నెలల క్రితం ఉన్నత కుల క�
ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువుతో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇంతలో కరోనా కారణంగా స్వదేశాని�
చత్తీష్గడ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఓ ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన
ముంబై పోలీసులు భీవండీకి చెందిన డాక్టర్ ను మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. జలుబు జ్వరంతో బాధపడుతుండగా తమ్ముడితో కలిసి డా.బద్రుజమా ఖాన్ కలిసేందుకు 15ఏళ్ల బాలిక వెళ్లింది. అనారోగ్యంతో వచ్చిన బాలికను మిగిలిన పేషెంట్లు వెళ్�
చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన
హైదరాబాద్ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్ డివిజన్లోని దుర్గానగర్కు చెంద�