Home » Girl
తెలుగు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్నూ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్గా ఓ కర్ణాటక విద్యార్థినికి ఐఫోన్ కొనిచ్చి ఆమె తన ఉదారతను చాటుకున్నారు. ఓ మెరిట్ స్టూడెంట్ విద్యకు స్మార
ఒంగోలులో బంతి కోసం వెళ్లి ఓ బాలిక రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. ఇందిరమ్మ కాలనీలోని మీనాక్షి అనే చిన్నారి రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న మీనాక్షి ఓ సందులో బంతి పడటంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లి సందులో ఇరుక్కుపో�
సహాయాన్ని అడ్వాన్ టేజ్ గా మార్చుకుంది ఓ మహిళ. ఉద్యోగం ఇప్పించిన పాపానికి నరకం చూపించింది. తను కూడా ఓ మహిళను అనే విషయాన్ని మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించింది. పేదరికాన్ని ఆసరగా చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. ఏకంగా పది మంది య�
కొన్ని కొన్ని Vidios లు చూస్తే ఔరా నిజమేనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితత్వంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ ఉడుత తనకు నీళ్లు కావాలంటూ..కోరుతున్నట్లు ఉన్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతోంది. యువతి సెల్ఫీ తీ�
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మధురపూడికి చెందిన 16 సంవత్సరాల బాలికను ఏడుగురు యువకులు క్వారీ సెంటర్ లో ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నాలుగు రోజులుగా అత్యాచ�
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడం వాటిని అడ్డు పెట్టుకుని కొందరు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తే మరికొందరు లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తున్నారు
వివాహితుడైన వ్యక్తితో అక్రమ సంబంధం వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీహార్ లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలు స్థానిక కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కరోనా కారణంగా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
గుంటూరులో యువతి నగ్న వీడియోల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి, నగ్న వీడియోలు తీసిన ఇద్దరు �
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం