Home » girls
కొత్త క్యాంపెయిన్ ఈ వారంలో మొదలవుతుంది. నిజానికి భారతదేశంలో 1% కంటే తక్కువ మంది బాలికలు ఫుట్బాల్ ఆడుతున్నారు. కోల్కతాలోని ఒక ఉద్వేగభరితమైన ఆర్ట్ ఇన్స్టాలేషన్ ఈ అసమానతను చాటిచెప్పింది
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఈ డేటాను రూపొందించింది. మధ్యప్రదేశ్లో 2019-2021 మధ్య 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు కనిపించకుండా పోయారని పార్లమెంటుకు సమాచారం అందించారు
ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఈవ్ టీజింగ్కు పాల్పడ్డాడు. వారి వెంట పడుతూ, ఆ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న అమ్మాయిలు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు మహీన్ ఫైసల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రౌడీ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు బాలికపై సహవిద్యార్థులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాద�
పాడైన ఆహారం తినమని వేధించడం, టాయిలెట్లు క్లీన్ చేయించడం వంటివి చేయిస్తోంది. అలాగే నేల మీదే చలికి వణుకుతూ పడుకోవాల్సి వస్తోంది. సమస్యల గురించి ఎవరైనా నిలదీస్తే శిక్షించడం, వేధింపులకు గురి చేయడం చేస్తోంది.
మంత్రి నిదా మహ్మద్ నదిం చేసిన ప్రకటన అనంతరం అఫ్గనిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మహిళలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే రెండవ తరగతి పౌరులుగా ఉన్న తమను ప్రభుత్వం మరింత వెనుకబాటుకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ�
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు అమ్మాయిలను అణచివేస్తే చర్యలను కొనసాగిస్తున్నారు. తాజాగా బుర్ఖా ధరించకుండా విద్యాలయంలోకి వస్తున్న బాలికలను ఓ తాలిబన్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని వెనక్కి పంపించాడు. ఈశాన్య అఫ్గానిస్థాన్ లోని బదక్షన్ విశ్వవిద్�
మహిళలు, యూజర్ల సేఫ్టీ కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ రూపొందిస్తోంది. ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు అసభ్యకరమైన, న్యూడ్ ఫొటోలు తమ చాట్లో కనిపించకుండా చేయవచ్చు.
ఇదే యూనివర్సిటీలో ఎంబీయే చదువుతోన్న ఒక విద్యార్థిని.. 60 మందికి పైగా ప్రైవేటు వీడియోలు తీసినట్టు, అవన్నీ తన బాయ్ఫ్రెండ్కు పంపినట్లు ఒప్పుకుంది. అంతే కాకుండా ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన
అఫ్గానిస్థాన్లో బాలికలు మాధ్యమిక విద్యను అభ్యసించకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించడంతో అమ్మాయిల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని న్యూయార్క్ వేదికగా పనిచేసే మానవ హక్కుల సంఘం 'హెచ్ఆర్డబ్ల్యూ' పేర్కొంది.