girl's body

    బోటు ప్రమాదం : ఐదేళ్ల బాలిక మృతదేహం లభ్యం

    September 21, 2019 / 12:48 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో కచ్చులూరు దగ్గర మరో మృతదేహం లభ్యం అయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం అధికారులు మృతదేహాన్ని దేవీపట్నం తరలించారు. మృతురాలు విశాఖకు చెంది�

10TV Telugu News