Gita Reddy

    Telangana PCC Chief : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

    June 26, 2021 / 08:30 PM IST

    తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజనీకుమార్ యాదవ్ లను నియమించారు.

10TV Telugu News