Home » Global Times
మాల్దీవులు, భారత్ మధ్య నెలకొన్న వివాదంపై ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్ లో #Exploreindianlslands ట్యాగ్ తో లక్షద్వీప్ చిత్రాలను షేర్ చేసింది.
అరుదైన ఘటనలో చైనా జాతీయ మీడియా సంస్థలు భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. "భారతదేశాన్ని నిందించడం ద్వారా ప్రపంచ ఆహార సమస్య పరిష్కారం కాదు. అని గ్లోబల్ టైమ్స్ కధనం వెల్లడించింది.
భారత్ తమపై సైబర్ దాడులకు పాల్పడుతోందని తాజాగా చైనా ఆరోపించింది. చైనాలోని మిలటరీ సహా పలు ప్రభుత్వ సంస్థలు,ఏరోస్సేస్,విద్యా సంస్థల పై జరుగుతున్న సైబర్ దాడుల వెనుక భారత్