Home » gn rao committee
జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలకులు
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �
ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని