Home » GN Rao Committee's
ఆందోళనలు, ధర్నాలతో అమరావతి అట్టుడుకుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి GN RAO కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే.. ఆందోళనకారులు సచివాలయ ముట్టడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం జ�
రాజధాని అమరావతిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ తన నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ, రాజ్భవన్..మంత్రుల క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని….విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్..
ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో అంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సభలో టేబుళ్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు మూడు రాజధానులపై భిన్నాభిప్రా
రాజధాని కమిటీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్నూలు అధికారులకు కమిటీ కీలక సూచనలు చేసింది. ఎయిర్ పోర్టు దగ్గర భూములు సిద్ధం చేయాలని చెప్పింది. హైకోర్టు కోసమే భూముల సేకరణ అంటూ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై రా