Gnana Sarswathi Temple

    కమిటీ ఏర్పాటుతో కలకలం : బాసర అమ్మవారి వజ్రం ఏమైందీ!

    May 6, 2019 / 09:41 AM IST

    బాసర : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ వజ్రాలు పొదిగిన మకుటంతో దే�

10TV Telugu News