Home » go back modi
మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అయిందని కానీ, మొదటిసారి ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో పర్యటనకు వెళ్లినప్పుడు నెట�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన తనిఖీలు చేస్తున్నారు.
ఈక రాష్ట్ర గవర్నర్ రవికి సైతం నిరసన సెగ తప్పలేదు. ఆయన పేరుతో ‘గోబ్యాక్రవి’ (GobackRavi) అనే నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతి�
ఆదివారం(జనవరి 27,2019) తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగాయి. మధురైలో ఆదివారం ఎయిమ్స్ కు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా మోడీ పర్