పాక్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సదస్సుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్కు సదస్సు నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి.
యూట్యూబర్ మౌనిక రెడ్డి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. తాజాగా తాను ప్రేమించిన సందీప్ అనే వ్యక్తిని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది.
నటి, యాంకర్ వర్షిణి తాజాగా మరో నటి మౌనిక రెడ్డి పెళ్ళికి గోవాకి వెళ్లగా అక్కడ బీచ్ లో సెట్ చేసిన పెళ్లి మండపంలో పట్టుచీరలో ఫొటోలకి ఫోజులిచ్చింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ఘటన తర్వాత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతు�
ఓల్డ్ మాంక్ రమ్తో గరం గరం ఛాయ్ .. గోవా బీచ్లో మట్టి కప్పుల్లో మజా మజా చాయ్ తయారు చేస్తున్నాడో చాయ్ వాలా.
దివ్యాంగురాలైన కుమార్తెకు అన్నం తినిపించటానికి రోబో తయారు చేశాడు ఓ రోజువారీ కూలి .. ఏం తినాలని ఉందో చెబితే ముద్దలు కలిపి తినిస్తోంది ఈ రోబో.
పంజాబ్,యూపీ,మణిపూర్,ఉత్తరాఖండ్, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ రూ.340 కోట్లు ఖర్చు చేసిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఉనికే లేకుండా చేయటానికి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ ఆఫర్లు ఇస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వేసే పద్మవ్యూహాన్ని దాటుచుకుని కాంగ్రెస�
గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి సమక్షంలో బీజేపీలో చేరారు.
రెండు రోజుల క్రితం గోవాలో మరణించిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ పోస్టుమార్టమ్ నివేదిక కలకలం రేపుతోంది. పోలీసులు ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పినప్పటికీ, తాజా నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. దీంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప�